నిరంతరం సత్యాన్వేషణ జరుపుతూ, అనుక్షణం విద్య గరుపుతున్న నిత్య విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన బ్లాగ్ ఇది. ఇందులో నా ఆలోచనలు, భావాలతో పాటు, వివిధ రకాల ఉపయుక్త సమాచారాన్ని పొందుపరుస్తాను, మీ సూచనలు, సలాహాలు సదా అభిలషణీయం. - డా. వేణు మాధవ శర్మ This blog is for the eternal seeker, always striving to learn and grow. I share reflections and insights, blending devotion with wisdom, along with practical guidance for your spiritual and educational path. Dr. M. Venu Madhava Sharma
Translate
Wednesday, December 23, 2020
ముక్కోటి ఏకాదశి విశిష్టత
పురాణాల ప్రకారం.. వేదాలను దొంగిలించిన ఇద్దరు రాక్షసుల (మధు, కైటభ)ను శ్రీమహావిష్ణువు వధించారు. తర్వాత వారికి మోక్షాన్ని ప్రసాదించగా.. వారు వైకుంఠంలోని ఉత్తర మార్గం ద్వారా వెళ్లి స్వామివారి ఎదుట మోకరిల్లారు. ఈ ముక్తి ప్రాప్తి తమకే కాదు, సౌరమాన మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ప్రాణికోటి అందరికీ ప్రసాదించాలని ఆ అసురులు కోరారు. అందుకు విష్ణుమూర్తి సమ్మతించారు. అందుకే మన సంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఇంతటి ప్రాశస్త్యం!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment