గృహ ఆవరణలో గోవు పాదం మోపిన,
వేదమంత్ర ఉచ్చారణ జరిగినా,
తులసి,మారేడు మందార మొక్కలు పెంచుతున్నా,
ఆవుపేడ పిడకలతో వంట వండుతున్న,
నిత్యం గుమ్మానికి పసుపు రాస్తున్నా,
రావి,మారేడు,ఉత్తరేణి,చండ్ర, మోదుగ,ఆర్కా,శమి, మేడి సమిధ లతో హోమం చేస్తున్నా
అక్కడ దేవతాశక్తి కొలువై సమస్త అమంగళాలు తొలగి,...శుభాలు చేకూరును.
No comments:
Post a Comment